34.2 C
Hyderabad
Tuesday, May 21, 2024
Homeరాజకీయాలుఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

Date:

Related stories

అంశం : ఎన్నికలుశీర్షిక: సామాన్యుడి సమయం

సామాన్యుడే దిక్సూచైపాలించే వ్యవస్థ ఎంపిక కొరకుప్రజాశక్తి నిరూపించుకునే సమయంరాజ్యాంగం ఇచ్చిన హక్కునువినియోగించుకునే...

చేవెళ్లలో కొండ విశ్వేశ్వరెడ్డి గారి విజయం ఖాయం

బీజేవైఎం కొండాపూర్ డివిజన్ నాయకులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ జూన్ 4న...

రేంజర్ల గ్రామంలో ఉపాధి హామి కార్మికుల దగ్గర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవీందర్ ర్యాడ

ఈరోజు శక్తి వందన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ నరేంద్ర మోదీ గారిని...

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత...

శీర్షిక: మున్నూరు కాపులము

సాయం అయ్యేటి వ్యవసాయం చేసేము..పంటకు కాపు సైనిక సేవకులమురాజ్య రక్షణలో సాటిలేని...
spot_imgspot_img

ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్ కుమార్ నిజామాబాద్ ఎంపి ఆర్వింద్ ధర్మపురి కలిశారు. రాష్ట్ర స్థాయి పదవీ బాధ్యతలు ఇప్పించినందుకు ప్రత్యేకంగా ఆశీర్వాదం తీసుకున్నారు. మరోసారి నిజామాబాద్ లో బీజేపీ జెండా ఎగరేసేందుకు ఎంపీ గారి వెన్నంటి ఉంటానని తెలిపారు. ఎంపీ గారి కార్యాలయం లో కలిసి ఎంపీ గారికి శాలువా తో ఘనంగా సన్మానించారు. ఎంపీ గారి తోడ్పాటు వల్లే పదవి సాధ్యమైందన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యత రావడానికి సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డి, BJYM రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here