తన వైద్యంతో ఎందరికో ప్రాణదానం చేసిన డాక్టర్ హరి కుమార్ గారికి B+ రక్తాన్ని దానం చేసి కరోన నుంచి కాపాడుకుందాం..మన సామాజిక బాధ్యతను ప్రదర్శిద్దాం
యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సుపరిండెంట్ డాక్టర్ హరి కుమార్ గారు కరోన మహమ్మరితో పోరాడుతూ ప్రస్తుతం వెంటిలేటర్ లో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ప్లాస్మా చికిత్సలో భాగంగా ఆయనకు B+ రక్తం అవసరం ఉంది. మనలో ఎవరికైనా ఆ గ్రూప్ రక్తం…
Read More