బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమక్షంలో బిజెపిలో చేరిన నిర్మల్ జిల్లాకు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు శ్రీ అప్పాల గణేశ్, ఖానాపూర్ పెంబి మండలం నుంచి టీఆర్ఎస్ జడ్పీటీసీ సభ్యులు శ్రీమతి జానకి రమేష్, పెద్దఎత్తున వారి అనుచరులు..
